331
పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari) భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు టీడీపీ, జనసేన నేతలు స్వాగతం పలికారు. జిల్లా జనసేన అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మితో పవన్ భేటీ అయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను పవన్ కలవనున్నారు. ఆ తర్వాత టీడీపీ – జనసేన నేతలతో పవన్ సమావేశమవుతారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 90859