Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Andhra Pradesh చేపల చెరువులో విష ప్రయోగం కలకలం..!

చేపల చెరువులో విష ప్రయోగం కలకలం..!

by Satya
fish pondfish pond

ఏలూరు జిల్లా(Eluru) లో చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయాయి. ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామంలో చేపల చెరువును 4 లక్షలకు సత్యనారాయణ లీజుకు తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష ప్రయోగం చేశారు. ఉదయం చెరువు దగ్గరికి వెళ్లే చూసేసరికి చేపలు మొత్తం చనిపోయి ఉండటంతో సత్యనారాయణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరో కావాలనే విష ప్రయోగం చేశారని చెరువు యజమాని వాపోతున్నారు. చేపలు మొత్తం చనిపోవడంతో సుమారు 10 లక్షలు నష్టం వాటిల్లందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని సత్యనారాయణ కోరాతున్నాడు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ …
అమరావతిలో వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు.
అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని …
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట హవల్దార్ నిరసన.
కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నేవీలో పనిచేస్తున్న హవల్దార్ నిరసనకు దిగారు. తనకు ప్రభుత్వం …
గుడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల దందా ..
కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల దందా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ …

Advertisements

You may also like

Our Visitor

012375
Total views : 74873

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.