ఏలూరు జిల్లా(Eluru) లో చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయాయి. ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామంలో చేపల చెరువును 4 లక్షలకు సత్యనారాయణ లీజుకు తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష ప్రయోగం చేశారు. ఉదయం చెరువు దగ్గరికి వెళ్లే చూసేసరికి చేపలు మొత్తం చనిపోయి ఉండటంతో సత్యనారాయణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరో కావాలనే విష ప్రయోగం చేశారని చెరువు యజమాని వాపోతున్నారు. చేపలు మొత్తం చనిపోవడంతో సుమారు 10 లక్షలు నష్టం వాటిల్లందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని సత్యనారాయణ కోరాతున్నాడు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న …
ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో …
త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …





Total views : 141673