Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News చిత్తూరు జిల్లాలో టమాటా రైతులకు ఊరట..!

చిత్తూరు జిల్లాలో టమాటా రైతులకు ఊరట..!

by Satya
Relief For Tomato Farmers In Chittoor district

చిత్తూరు జిల్లా(Chittoor District) టమోటో రైతులకు కాసంత ఊరట లభించింది. పలమనేరు వ్యవసాయ మార్కెట్ లో టమోటోల ధరలు పెరిగాయి, దీంతో ఒక బాక్స్ ధర 770 రుపాయల నుండి 810 వరకు పలకడంతో రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాల వల్ల వర్షాలు అధికంగా కురవడంతో టమాటోలు నెలకొరిగి తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. కాని ఇప్పుడు ఒకే సారి టమాటో ధరలు పెరగడంతో మాకు ఊరట లభించిందని రైతులు పేర్కొన్నారు. ధరలు సరైన రీతిలో ఉంటే తాము ఏ పంట పండించడానికైనా సిద్ధంగా ఉంటామని రైతులు తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
    కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019358
Total views : 90539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.