ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆన్ లైన్ మోసాలకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇద్దరు చిరు వ్యాపారులు భారీగా మోసపోయారు. కిష్టారెడ్డి పేటకు చెందిన ఒక మొబైల్ షాపు వ్యాపారి 8 లక్షలు, అమీన్ పూర్ వాసి ఆన్ లైన్ ట్రేడింగ్ లో 2 లక్షలు పోగట్టుకున్నారు. ఆన్ లైన్ మోసాల బారిన పడి మోసపోయిన తమకు న్యాయం చేయాలంటూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికపై అందిన ప్రతి ఫిర్యాదుపైనా అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ప్రతి సోమవారం…
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే..పార్క్కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల పరిధి లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్…