ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆన్ లైన్ మోసాలకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇద్దరు చిరు వ్యాపారులు భారీగా మోసపోయారు. కిష్టారెడ్డి పేటకు చెందిన ఒక మొబైల్ షాపు వ్యాపారి 8 లక్షలు, అమీన్ పూర్ వాసి ఆన్ లైన్ ట్రేడింగ్ లో 2 లక్షలు పోగట్టుకున్నారు. ఆన్ లైన్ మోసాల బారిన పడి మోసపోయిన తమకు న్యాయం చేయాలంటూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో…
గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…