Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh పాఠశాలలో విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్

పాఠశాలలో విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్

by Satya
Student suicide attempt in school

సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని కస్తూరి బాయి పాఠశాలలో ఓ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసింది. పరీక్షల్లో కాపీ చేయడంతో మార్కులు ఎక్కువగా వచ్చాయని తోటి విద్యార్థుల నడుమ ఉపాధ్యాయులు టార్చర్ చేశారు. దీంతో గదిలోకి వెళ్ళి నవ్య శ్రీ అనే విద్యార్థిని నెయిల్ పాలిష్ తాగింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుల తీరుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు విద్యార్థిని బంధువులు.

Advertisements

You may also like

Our Visitor

014344
Total views : 79967

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.