ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో మారుమోగుతున్న పేరు ఏమైనా ఉందా అంటే ఉంది అనే చెప్పుకోవాలి . మరి ఎవరో కాదు మన అఘోరి మాతనే .. మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఆగోరీమాత హ హడావిడి అంత ఇంతా కాదు. తాను కార్ సర్వీసింగ్ కి వచ్చిన సమయంలో పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పోలీసుల మీద కోపం తో హైవే ఫై ధర్నాకు దిగింది . అమరావతిలో మహిళ అఘోరీ హల్చల్ తో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని నచ్చచెప్పడానికి వచ్చిన పోలీసుల ఫై ఆమె వాగ్వాదానికి దిగింది. అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనవద్దకు రావాలి అని నిరసనకు దిగింది. దేనితో తన డిమాండ్ ను తీర్చలేక ప్రయాణికులకు ఇబ్బంది కలగ కూడదు అని పోలీసులు అఘోరీమాతను తాళ్లతో బందించారు.
ఇంతకు ఈ అఘోరి మాత నిజమైన అఘోర మాతనేనా .. ఇన్నిరోజులు లేనిది జనం మధ్యలోకి ఇప్పుడు ఎందుకువచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కొంతమందికి అఘోరాలు అంటే భయం.. భక్తి. కానీ ఈ అఘోరిని చూస్తే మాత్రం పూర్తిగా ఈమె రూట్ సెపరేట్. ఈమె ఎక్కడికి వెళ్లిన పోలీసులతో నానా హంగామా చేస్తుంది .ఈమె దారికి అడ్డొస్తే శాపనార్దాలతో చెమటలు పట్టిస్తుంది .
ఇంతకీ ఆఘోరీమాత హడావిడి అంత దేని కోసం ? సనాతన ధర్మ కోసమా ? దర్మం పేరుతో న్యూసెన్స్ చేయడమా ? అంత ఖరీదయిన కార్లు ఎక్కడివి తనకి ? పబ్లిసిటీ కోసమా ? ఇంతకు ఈ అఘోరి మాత నిజమైన అఘోర మాతనేనా ? ఇన్నిరోజులు లేనిది జనం మధ్యలోకి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ ప్రజలను సందిగ్ధం లో పడేస్తుంది ఈ అఘోరి మాత
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90859