కర్ణాటక మద్యం సీజ్ | Karnataka Liquor Seized
శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు(Kothacheruvu)లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం సీజ్. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం, కొడప గాని పల్లి క్రాస్ వద్ద కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11 బాక్సుల కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కేసు వివరాలను డీఎస్పీ వాసుదేవన్ వివరిస్తూ పొడవుగానిపల్లి క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిద్దరిని అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనాన్ని పరిశీలించగా అందులో పెద్ద మొత్తంలో కర్ణాటక మద్యం బయటపడింది అన్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని వారు ఇరువురిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఆయన తెలియజేశారు. కర్ణాటక మద్యం అమ్మిన తరలించిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత…





Total views : 90424