హనుమకొండ జిల్లా కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు సుఖాంతం చేశారు…కేవలం గంట సమయంలో కిడ్నాపర్ల నుంచి బాటుడిని కేయూ పోలీసులు విడిపించారు. హనుమకొండ సప్తగిరి కాలనీలో బోడ బిట్టు అనే 5 సంవత్సారాల బాలుణ్ణి కిడ్నాప్ బిస్కెట్లు కొని ఇస్తానని మాయ మాటలు చెప్పి బాలున్ని కిడ్నాప్ చేసిన రైల్వే ఉద్యోగి కర్నిలియస్. 100 కు ఫోన్ చేసి బాలుడి కిడ్నాప్ గురించి పోలీసులకు తల్లిదండ్రులు వివరించారు.హనుమకొండ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం. అప్రమత్తమైన పోలీసులు సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి బాలుడి జాడకోసం టెక్నాలజీని వాడుకుని గాలించి కేవలం గంట సమయంలో నిందితున్ని అదుపులోకి తీసుకొని ఆ బాలుడిని మహబూబాబాద్ జిల్లా ఉత్తర తండాకు చెందిన బోడ సురేష్ ప్రియాంక దంపతులకు అప్పగించారు. బిట్టు కిడ్నాప్ కథను సుఖాంతం చేసిన సిఐ సంజీవ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారుల అభినందించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన…
- గ్రాండ్గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి…
- ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు. అలాగని అది హాస్టల్ కాదు… కుటుంబం..! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం..! చిన్న కుటుంబం…
- పోలవరం బ్యాక్ వాటర్తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
- ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండు రోజుల సమావేశానికి తెలంగాణ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 80849