లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ ను ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో ఎట్టకేలకు సొంత శాఖపై ఏసిబి పంజా విసిరింది. గొడవల కేసులో ఐదువేల రూపాయల లంచం తీసుకుంటున్న గాజువాక హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ ను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా విశాఖ పోలీసు శాఖ ఉలిక్కిపడింది.
Read Also..
Read Also..




Total views : 150031