కాకినాడ, పెద్దాపురం నియోజకవర్గం వైసీపీలో మరోసారి బయట వర్గపోరు. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకర్గ వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబుకు వ్యతిరేకంగా సమావేశమైన అసమ్మతి వర్గం. ఈనెల 22వ తేదీన భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు. దొరబాబును ఇంచార్జ్ పదవి నుండి తప్పించి మరొకరిని ఇంచార్జ్ ఇవ్వాలనే అజెండాతో ముందుకు వెళ్తున్న అసమ్మతి వర్గం…
YCP Leader
రాజకీయ నాయకులంటేనే పదిమందికి న్యాయం చేసే నాయకులని మనం ఎంతో మందిని చూసి ఉంటాం. అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో ఓ స్థానిక వైసిపి నాయకుడు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని.. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేసి ఆక్రమిస్తున్నాడు. గత 40 సంవత్సరాలుగా దుత్తలూరు పట్టణం కరెంట్ ఆఫీస్ వెనుక చిన్న పాక నిర్మించుకొని బతుకుతున్న తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనికరించమని కాళ్లు మొక్కుతున్నా.. దయచూపడం లేదని వాపోతున్నారు. గతంలో కూడా ఇదే నాయకుడు తమ మీద దాడి కూడా చేశాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే… సదరు నాయకుడికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కూలికి వెళితే తప్ప డొక్కాడని తమ మీద ప్రతాపం చూపిస్తున్న వైసిపి నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
గతంలో ప్రభుత్వ స్కూల్ బాగు చేయాలని అలొచన రాలేదు. పేదలంటే చంద్రబాబు కు కొపం , చిరాకు. మత్స్యకారులకు తొక్క తీస్తాం , తోలుతీస్తామని అన్నారు. నాయిబ్రాహ్నణులకు తోకలు కట్ చెస్తామన్నారు. బిసిలు జడ్జిలుగా పనికి రారని లెటర్ రాసాడు. జడ్జిలు అవ్వాలంటే చంద్రబాబు కులం లొ పుట్టాలంట. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు. విద్యా , వైద్యం కార్పొరేట్ మయం చెసి బాబు తన వాళ్లకు కట్టబెట్టుకున్నారు. ఉద్దానం గోష విని , కిడ్ని జబ్బులతో చనిపోకూడదని అలోచన చెస్తున్నారు. 200 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ హాస్పటిల్ కట్టిస్తున్నారు. 700 కొట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి కులాయి ద్వారా త్రాగు నీరు అందించే ఎర్పాటు చెస్తున్నారు.. కింజరాపు కుటుంబం జిల్లాకు ఏం చేసారో చెప్పాలి.. మూల పేటలో వలసల నిర్మూలనకు పొర్ట్ నిర్మిస్తున్నారు…
Read Also..





Total views : 78561