నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబు ముందస్తు బెయిల్ మంజూరుకు కోర్టు నిరాకరించింది. జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ …
Telangana
-
-
హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. దోమలగూడ లోని అరవింద్ కాలనీలో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి రంజిత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముందుగా కత్తులు, తుపాకులతో ఇంట్లోకి చొరబడిన పది మంది దొంగలు …
- HyderabadLatest NewsMain NewsTelangana
అవసరమైతే కేసును విత్ డ్రా చేసుకుంటా… అల్లు అర్జున్ కేసులో భాస్కర్ ఎంట్రీ
అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ … మృతురాలు రేవతి భర్త భాస్కర్ ఎంట్రీ ఇచ్చాడు. మా కుమారుడు మొండి పట్టు పడితేనే మేము సినిమా చూడడానికి వచ్చాము .నా భార్య రేవతి మృతికి అల్లుఅర్జున్ …
-
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ జీవితంలో మర్చిపోలేని సంఘటనలను ఎదుర్కొనేలా చేసింది అని చెప్పుకోవాలి . అందరికి తెలిసిన విషయమే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా చనిపోయింది … తన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. …
-
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన పుష్ప 2 ఇటీవలే విడుదలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఫ్యామిలీతో కలిసి …
-
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను …
-
పుష్ప 2 ప్రీరిలీజ్ సందర్భంగా.. హైదరాబాద్ సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో …
- TelanganaFilmHyderabadLatest NewsMain News
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్… భార్య స్నేహ రెడ్డి కి ధైర్యం చెప్పిన బన్నీ
అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా పుష్ప 2. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో ఈ సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా …
- TelanganaLatest NewsMain News
లగచర్ల రైతు చేతులకు బేడీలు .. సంగారెడ్డి జైలు అధికారులపై ప్రభుత్వం వేటు
సంగారెడ్డి జైలులో ఉంటున్న రైతు హీర్యానాయక్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. అదే సమయంలో రైతుకు బేడీలు వేసి తీసుకురావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బేడీలు వేసిన ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం …
-
సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ విషయంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు నివాసంలో జరిగింది వాళ్ల వ్యక్తిగతమని… అయితే వాళ్ల …