199
సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కార్మిక సంఘాల ఆందోళనలు, అధికారుల రిలే దీక్షలు, వేతన ఒప్పందంపై ఉత్కంఠ, ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపులతో బొగ్గు బెల్ట్ పారిశ్రామిక వాతావరణం వేడెక్కింది. కార్మికుల పెండింగ్ డిమాండ్ల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సింగరేణిలో తాజా పరిస్థితులపై సీవీఆర్ న్యూస్ స్పెషల్ స్టోరీ.