Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News బొగ్గు బ్లాక్ వేలాన్ని అడ్డుకుంటాం…కార్మిక నేత రాజిరెడ్డి

బొగ్గు బ్లాక్ వేలాన్ని అడ్డుకుంటాం…కార్మిక నేత రాజిరెడ్డి

by Satya
బొగ్గు బ్లాక్ వేలాన్ని అడ్డుకుంటాం…కార్మిక నేత రాజిరెడ్డి

సింగరేణిలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఖండించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలానికి వేయాలని తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. గతంలో పలు సందర్భాల్లో ప్రధాని మోదీ, మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది కార్మికులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని దీన్ని జాతీయ కార్మిక సంఘాలు ఖండించాలన్నారు. రానున్న రోజుల్లో కార్మిక సంఘాలను కలుపుకొని బొగ్గు బ్లాక్ వేలాన్ని అడ్డుకుంటాం…కార్మిక నేత రాజిరెడ్డి అడ్డుకుంటామని హెచ్చరించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
    తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్‌ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
  • చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్…
  • ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
    ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే…
  • అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్…
  • ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.
    కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరి హారన్.వి తన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025380
Total views : 147106

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.