Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh అసిస్టెంట్ ప్రోఫెసర్ ఆత్మహత్య..

అసిస్టెంట్ ప్రోఫెసర్ ఆత్మహత్య..

by Rama
suside

మచిలీపట్నం జనశక్తి నగర్ లో పామర్తి సునీల్ కుమార్ (32) యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు. మైలవరంలోని లక్కిరెడ్డి బాలి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పామర్తి సునీల్ కుమార్ ఇంజనీరింగ్ చదువుకున్న యువకుడి కి పెళ్లి జరిగి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. ఆత్మహత్యకు కుటుంబ కలహాల లేక భార్యాభర్తల మధ్య విభేదాల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Advertisements

You may also like

Our Visitor

025722
Total views : 148597

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.