Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

by Satya
KCR

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు సీఎం కేసీఆర్. నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. పట్టణ శివారులో నిర్వహించే సభకు సుమారు లక్ష మంది జనం వస్తారని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి తెలిపారు. సభావేదికతో పాటు నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ మొత్తం గులాబీమయంగా మారిందని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరూ లేరని సైది రెడ్డిఅన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: