Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh జగన్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నాము-మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

జగన్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నాము-మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

by Prakash
kakani govardhan reddy

వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది….పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, Mlc చంద్రశేఖర్ రెడ్ది, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు…మంత్రి కాకాణి కామెంట్స్.. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం.. చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు.. అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం.. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది.. స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్.. నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం.. మేనిఫెస్టోను మాయం చేసి.. ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య.. ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.. Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం.. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది.. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం.. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం..2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి.. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది….పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, Mlc చంద్రశేఖర్ రెడ్ది, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు… మంత్రి కాకాణి కామెంట్స్.. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం.. చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు.. అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం.. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది.. స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్.. నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం.. మేనిఫెస్టోను మాయం చేసి.. ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య.. ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.. Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం.. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది.. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం.. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం.. 2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి.. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం..

Advertisements

You may also like

Our Visitor

025755
Total views : 149100

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.