Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshWest Godavari పురిటిలోనే శిశువు మృతి.. పట్టించుకోని వైద్యులు

పురిటిలోనే శిశువు మృతి.. పట్టించుకోని వైద్యులు

by Rama
baby died in womb

ధర్మాజీ గుడెంకు చెందిన అలేఖ్య అనే మహిళ గురువారం ప్రసవం కోసం ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయినా సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తున్న భర్త రాజేష్. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి పురిటిలోనే బిడ్డ మృతి. వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామంటూ పురిటి నొప్పులు పడుతున్న మహిళను నిర్లక్ష్యం చేశారు. ప్రసవం సమయంలో శిశువు తల వద్ద గాయం కావడంతో శిశువు మృతి చెందింది. మృతి చెందిన శిశువును తండ్రి చేతిలో పెట్టి వేరే హాస్పటల్ తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. వేరే హాస్పిటల్ కి వెళ్లేసరికి అప్పటికే శిశువు మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాజేష్ డిమాండ్.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

012534
Total views : 75321

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.