Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News బిజెపి కార్యాలయం ముందుఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థిల నిరసన

బిజెపి కార్యాలయం ముందుఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థిల నిరసన

by Rama
బిజెపి కార్యాలయం ముందుఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థిల నిరసన

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీ కరీంనగర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన యువజన విద్యార్థి సంఘం నాయకులు. దేశవ్యాప్తంగా నీట్ ఎన్ఈటి పరీక్షల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాలలో పేపర్లు లీక్ అవుతున్న కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. బిజెపి కార్యాలయం ముందుఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థిల నిరసనకేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ దీనిపై నోరు విప్పాలని కోరుతూ బిజెపి పార్లమెంట్ కార్యాలయం ముందుకు దూసుకు వచ్చిన ఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు. నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. బిజెపి కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు…

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.
    శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో లక్కీ స్కీం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కారుణ్య లక్కీ స్కీం పేరుతో సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన తంగుడు శ్రీధర్, దాదాపు రూ.80 లక్షలతో పరారైనట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుల…
  • చిత్తూరు ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం.
    చిత్తూరు నగరంలోని ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు . పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సమన్వయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు .…
  • సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
    సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ బ్లాక్‍ను 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు కేటాయించిందని…
  • కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే-సీఎం చంద్రబాబు.
    రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో…
  • పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.
    దేశంలోని కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039107
Total views : 194299

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: