315
నవంబర్ 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా బీఆర్ ఎస్ విసతృత ప్రచారం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా మునుగోడులో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భారీ జన సమీకరణకు బీఆర్ ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బదులు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నారు. ఎటువంటి అవాంచానియ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు.






Total views : 77677