324
కరీంనగర్ జిల్లా / బండి సంజయ్
2 లక్షల మెజారిటీ మార్క్ దాటిన బండి సంజయ్
అమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న బండి సంజయ్
భారీ మెజారిటీతో పట్టం కట్టిన కరీంనగర్ ప్రజలు
తొలిసారి 89,508 ఓట్లు మెజారిటీ ఇస్తే… నేడు మూడు రెట్లు అధికంగా మెజారిటీ కట్టబెట్టే దిశగా తీర్పు ఇవ్వబోతున్న ప్రజలు
కరీంనగర్ ప్రజలకు పాదాభివందనలు తెలిపిన బండి సంజయ్
ఈ విజయం కార్యకర్తలకే అంకితమన్న సంజయ్
మోదీ ఛరిష్మాతోనే ఇంతటి విజయం సాధ్యమైందని వెల్లడి
కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కార్యకర్తల మిన్నంటిన సంబురాలు
బీజేపీ జిందాబాద్… బండి సంజయ్ జిందాబాద్…మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు
మరి కాసేపట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బండి సంజయ్
ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి గెలుపు పత్రాన్ని అందుకోనున్న సంజయ్





Total views : 91096