Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh సాధికార యాత్ర పై విమర్శలు..

సాధికార యాత్ర పై విమర్శలు..

by Satya
Degala Prabhakar,

గుంటూరు జిల్లా టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభకార్, అధికార పార్టీ చేస్తున్న సాధికార యాత్ర పై విమర్శలు చేశారు. అర్భన్ పార్టీ కార్యాలయం లో ప్రభాకార్ విలేకర్లతో మాట్లాడుతూ సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్నందన కూడా లేదన్నారు. గుంటూరు తూర్ను నియోజకవర్గంలో ఏం చేశారని బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న యం.ఎల్.ఏ ఒక కమెడియన్ అని ఎద్దేవా చేశారు.నియోజకవర్గ అభివృద్ధి పై ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కుంటి సాకులతో కలం గడిపారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రజలను మబ్బేపెట్టనందుకు కొత్త యాత్రలు తేరా మీదకు తీసుకువచ్చారు. వైసిపి పార్టీ నిర్వహించే ప్రతి సమావేశానికి వైసిపి నాయకులూ బెదిరించి మరీ తరలించుకొచ్చిన డ్వాక్రా మహిళలు, పథకాల లబ్ధిదారులు నేతల ప్రసంగాలు మొదలెట్టగానే పరారవుతున్నారు. కొందరైతే స్థానిక సమస్యలపై నిలదీస్తున్న నాయకుల్లో ఎలాంటి స్పందన లేదు.బస్సు యాత్రకు భారీగా జనసమీకరణ చేయాలంటూ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు వస్తున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

036120
Total views : 180878

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.