Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshKadapa అనారోగ్యంతో మహిళా ఆత్మహత్య…

అనారోగ్యంతో మహిళా ఆత్మహత్య…

by Rama
suside

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి గారి పల్లి గ్రామం కొండవాండ్ల పల్లెకు చెందిన అర్ అనుసూయ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోంది. గత కొన్ని నెలలుగా అనారోగ్యం తో బాధపడుతున్న అనుసూయ ఈ రోజు ఉదయం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈమెకు భర్త వెంకటరమణ తో పాటు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు వున్నారు.

Advertisements

You may also like

Our Visitor

026122
Total views : 149943

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.