Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh జగన్ కి ఓటు వేయడం వల్ల ఈ గతి పట్టింది..!

జగన్ కి ఓటు వేయడం వల్ల ఈ గతి పట్టింది..!

by Rama
Anganwadi

సీఎం జగన్ కు ఓటేసి గెలిపిస్తే తమను బిక్షం ఎత్తుకునే పరిస్థితి తీసుకొచ్చారని అంగన్వాడిలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడి మహిళలు చేపట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. ఈరోజు అంగన్వాడి మహిళలు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో సుమారు లక్షా ఎనిమిది వేలు అంగన్వాడి కుటుంబాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటుతోనే బుద్ధి చెబుతామంటూ వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

014278
Total views : 79712

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.