Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana కత్తితో వ్యక్తి పై హత్యాయత్నం

కత్తితో వ్యక్తి పై హత్యాయత్నం

by Satya
murder

పెద్దపెల్లి కేంద్రంలో స్థానిక రంగంపల్లి వద్ద రుచి గ్రాండ్ హోటల్ ఈ రోజు తెల్లవారుజామున సుమారు మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దాసరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై కత్తితో హత్యాయత్నం దాడి జరిగింది. ఈ సంఘటనతో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఒక్కసారి కలకాలం రేపుతుంది ప్రేమ్ కుమార్ గోదావరి ఖని ప్రాంతానికి చెందినవాడిగా తెలుస్తుంది. ఈ సంఘటన తెలిసిన వెంటనే 108 కి సంబంధించిన సమాచారం అందడంతో సంఘటన చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న బాధితులని పోలీసుల సహకారంతో హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలవాలి తెలియాల్సి ఉందన్ని పోలీసులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014266
Total views : 79683

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.