Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra PradeshVishakapattanam 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

by Rama
mid night robbery gang

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం.. గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్డతీగల సీఐ వై రాంబాబు మాట్లాడుతూ.. అడ్డతీగల నుండి రాజమండ్రి వైపు అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న 320 కిలోల గంజాయిని, 5గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నట్లు సిఐ y.రాంబాబు తెలిపారు. ఒక ద్విచక్ర వాహనంతో పైలట్గా వెళుతూ ట్రాక్టర్లో రవాణా సాగిస్తున్నారని గంగవరం ఎస్సై రామకృష్ణకు అందిన విశ్వనీయ సమాచారం మేరకు గంగవరం శివారులో వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ట్రాక్టర్ పై అనుమానం రావడంతో తనిఖీ చేయగా గంజాయి బస్తాలను, ఐదుగురు వ్యక్తులను అదుపులోనికి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. జి జిఅన్న (పైలట్గా ), పెద్దింట్ల తిరుమలరావు ( డ్రైవర్), మండోది గణేష్, దళాయి రాజు, ముర్ల బాలరాజు అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

020382
Total views : 92837

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.