Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Devotional మార్వాడి సేవా సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల రథయాత్ర…

మార్వాడి సేవా సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల రథయాత్ర…

by Prakash
Ayodhya Prana Pratishta Mahotsava of Bala Rama

సీతారాములను ఆరాధించడంతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని వరంగల్ మార్వాడి సమాజ్ ప్రతినిధి గబ్బర్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కళ నేడు సహకారం అయిందని అన్నారు. అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలో మార్వాడి సేవా సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల రథయాత్రను ఘనంగా నిర్వహించారు. వీధి నుండి రామన్నపేట వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. యాత్రలో సేవా సమాజ్ ప్రతినిధులు మహిళలు యువతీ యువకులు పాల్గొని శ్రీరామ నామం పలుకుతూ నృత్యాలు చేస్తూ యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధి గబ్బర్ సింగ్, రాజసింగులు మాట్లాడుతూ సీతారాములను కొలవడం ద్వారా సమాజం సుభిక్షంగా ఉంటుందని వారన్నారు. అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని వారన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013885
Total views : 78315

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.