Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News బావ మరణించాడని మరదలు ఆత్మహత్య..

బావ మరణించాడని మరదలు ఆత్మహత్య..

by Rama
student suicide

ఆత్మహత్య (Suicide):

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండల పరిధిలోని డోవూరు గ్రామానికి చెందిన శిరీష 17 సంవత్సరాలు ఈమె నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో పియుసి మొదటి సంవత్సరంలో చేరింది, గురువారం రాత్రి ఆమె గదిలో ఉరివేసుకొని మృతి చెందినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు, దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, అదే గ్రామానికి చెందిన ఆకాష్ నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుండేవాడు, గత వారం రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ నేపథ్యంలో ఇంటి నుండి హాస్టల్ కి వెళ్ళిన శిరీష గురువారం రాత్రి సూసైడ్ నోట్ లో అమ్మానాన్న సారీ అంటూ, బావ లేని జీవితం నాకు వద్దు అని రాసి మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.



హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039497
Total views : 197159

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: