Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News బావ మరణించాడని మరదలు ఆత్మహత్య..

బావ మరణించాడని మరదలు ఆత్మహత్య..

by Rama
student suicide

ఆత్మహత్య (Suicide):

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండల పరిధిలోని డోవూరు గ్రామానికి చెందిన శిరీష 17 సంవత్సరాలు ఈమె నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో పియుసి మొదటి సంవత్సరంలో చేరింది, గురువారం రాత్రి ఆమె గదిలో ఉరివేసుకొని మృతి చెందినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు, దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, అదే గ్రామానికి చెందిన ఆకాష్ నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుండేవాడు, గత వారం రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ నేపథ్యంలో ఇంటి నుండి హాస్టల్ కి వెళ్ళిన శిరీష గురువారం రాత్రి సూసైడ్ నోట్ లో అమ్మానాన్న సారీ అంటూ, బావ లేని జీవితం నాకు వద్దు అని రాసి మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.



పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..
గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన …
ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..
న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. …
భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..
భారత్‌-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది. భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014678
Total views : 80798

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.