Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshNeloore ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

by Rama
Road accident

చిల్లకూరు (chillakuru) మండలం భూధనం టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న ఏపీ ఎస్ ఆర్ టి సి(AP27Z0253) గల బస్సును వెనుక వైపు నుండి(AP 37CF5455) గల కారు ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఒకరి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు పంచర్ కావడంతో బస్సు వెనకాల జాకీ కోసం వెళ్లిన డ్రైవర్ ను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తాడేపల్లిగూడెం నుండి ఒకే కుటుంబానికి చెందిన వారు చెన్నైకి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…


ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.
భవిష్యత్‌ న్యూక్లియర్‌ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన గ్లోబల్‌ భాగస్వామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి …
రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు …
Advertisements

You may also like

Our Visitor

014618
Total views : 80604

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.