Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Political చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

by Prakash
CBN ap chitoor visit

AP తిరుపతి, చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

తిరుపతి, నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పలమనేరు, నగరి, మదనపల్లిలో ప్రజాబలం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభం. కుప్పంలో రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో అటు నాయకులు ఇటు కార్యకర్తలలో ఆనందం. ఉదయం 11 గంటలకు పలమనేరులో ప్రజాగలం సభ. నగరి నియోజకవర్గం పుత్తూరులో రెండు గంటలకు ప్రజా గళం సభ సాయంత్రం ఐదు గంటలకు మదనపల్లెలో ప్రజాగళం సభ లో పాల్గొని ప్రసంగించునున్న చంద్రబాబు నాయుడు. ఏడు గంటలకు మదనపల్లెలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు. రాత్రికి మదనపల్లెలోనే బస..

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019370
Total views : 90577

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.