Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు..!

ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు..!

by Satya
Phone tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) మరో కీలక మలుపు తిరగబోతోంది. ఓ ఎమ్మెల్సీ(MLC)కి నోటీసులు(Notices) ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పోలీసు సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌ పెద్దలకు సన్నిహితుడని చెబుతున్నారు. ఆ నాయకుడికి బీఆర్‌ఎస్‌ పాలనలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఆయన కనుసన్నల్లోనే ఇన్నాళ్లు పోలీసు పంచాయతీలు తీర్చినట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్‌ అండతో ఆ ఎమ్మెల్సీ పోలీస్‌శాఖలో చక్రం తిప్పాడని అంటున్నారు.

ఇది చదవండి: పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తల నియామకం..

అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ పాలనలో ఆయన చెబితేనే పోలీస్‌శాఖలో బదిలీలు జరిగేవట. అప్పుడు.. బదిలీల కోసం, పోస్టింగుల కోసం ఆయన ఇంటిముందు చేతులు కట్టుకొని నిలబడ్డ పోలీసులు.. ఇప్పుడు ఆయనను విచారించాల్సిన అనుభవం ఎదురవుతోంది. ఆ ఎమ్మెల్సీ కూకట్‌పల్లి కేంద్రంగా సాగించిన దందాలు, సెటిల్‌మెంట్లపైనా జోరుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక.. పోలీసుల విచారణలో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో ఆయన చెప్పబోయే నేతల పేర్లపై అంతటా ఉత్కంఠ నెలకొంది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ …
తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు …
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039375
Total views : 196537

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: