Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Telangana తెలంగాణలో జోరందుకున్న నామినేషన్లు..

తెలంగాణలో జోరందుకున్న నామినేషన్లు..

by Satya
Raghunandan Rao

బీజేపీ తరఫున రఘునందన్ రావు(Raghunandan Rao) నామినేషన్ దాఖలు..

తెలంగాణ(Telangana)లో నామినేషన్లు(Nominations) జోరందుకున్నాయి. మెదక్ పార్లమెంటు స్థానానికి బీజేపీ(BJP) తరఫున రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఊరేగింపుగా వెళ్లారు. రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ కూడా అయిన రాహుల్ రాజుకు తన అభ్యర్థిత్వ పత్రాలను అందజేశారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ తన సత్తా నిరూపిస్తామని చెప్పారు. ప్రజలు సత్యం వైపు ఉండాలని కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: