వైసీపీ మేనిఫెస్టోలో పాత హామీలు కొనసాగించటమంటే… అరాచకాలు కొనసాగుతాయని చెప్పటమేనని గుంటూరు లోక్ సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) వ్యాఖ్యానించారు. ఈసారి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, గంజాయి అమ్మాకాలు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గం అభ్యర్థి పిడుగురాళ్ల మాధవితో కలిసి అపార్ట్ మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని జగన్ ను ఓడించటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని… వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇంకా అమరావతిని ఒక వర్గానిదని ముద్ర వేసే ప్రయత్నాలను తిప్పికొట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
- మెగా డీఎస్సీపై జగన్కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ…
- త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని, కానీ ఇప్పుడు అలా కుదరని…