Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh శేషాచలం అడవుల్లో మారిన సీన్…ఇక AP లో ఎర్రచందనం సేఫ్

శేషాచలం అడవుల్లో మారిన సీన్…ఇక AP లో ఎర్రచందనం సేఫ్

by Satya
శేషాచలం అడవుల్లో మారిన సీన్…ఇక AP లో ఎర్రచందనం సేఫ్

శేషాచల కొండలలో ఎర్రచందనాన్ని ఏదేచ్చగా అక్రమంగా తరలించే పుష్ప రాజులలో అలజడి రేగింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అటవీశాఖ కేటాయించడంతో రాయలసీమలోని పేరుగాంచిన రెడ్ శాండిల్ అటవీ ప్రాంతం అంతా ప్రశాంతంగా మారనుంది. పవన్ కళ్యాణ్ కు అటవీశాఖ కేటాయించడంతో శేషాచలం అడవుల్లో మారిన సీన్…ఇక AP లో ఎర్రచందనం సేఫ్ రెడ్ శాండిల్ స్మగ్లర్లలలో ఆందోళన నెలకొంది . గత ఐదు సంవత్సరాల లో ఎర్రచందనం యదేచ్చగా అక్రమ రవాణా చేసిన ప్రతి ఒక్కరి లో ఇప్పుడు ఆందోళన నెల కొంది . వేలకోట్ల విలువచేసే ఎర్రచందనం గోదాములలో మగ్గుతుంది.5 టన్నులకు పైగా గోదాములలో మగ్గుతున్న రెడ్ శాండిల్ కు విముక్తి రానుంది.ఈ నేపథ్యంలోనే ఇక మీదట అడవి తల్లి ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నారు పర్యావరణ ప్రేమికులు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019559
Total views : 91108

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.