Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

by Satya
Chandrababu's visit to Palnadu district today

నేడు పల్నాడు జిల్లా(Palnadu District)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి, క్రోసూరులో జరిగే ప్రజాగళం మహాసభల్లో చంద్రబాబు పాల్గొంటారు. క్రోసూరు పట్టణంలో సాయంత్రం ప్రజాగళం బహిరంగసభ జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకోసం భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. ప్రజాగళం అనంతరం భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో 2 వేల బైకులతో క్రోసూరు నుండి రెంటపాళ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: బెంజి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు యువకుల హల్ చల్..


గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …
మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.
రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు… ఇప్పుడు కామన్ అయిపోయింది….! ఎట్ ది సేమ్ …
వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వేంకటగిరి పట్టణ కేంద్రంలో ఉన్న విశ్వోదయ కాలేజీ భూమి వివాదం ఇప్పుడు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019321
Total views : 90348

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.