Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

by Satya
Chandrababu's visit to Palnadu district today

నేడు పల్నాడు జిల్లా(Palnadu District)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి, క్రోసూరులో జరిగే ప్రజాగళం మహాసభల్లో చంద్రబాబు పాల్గొంటారు. క్రోసూరు పట్టణంలో సాయంత్రం ప్రజాగళం బహిరంగసభ జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకోసం భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. ప్రజాగళం అనంతరం భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో 2 వేల బైకులతో క్రోసూరు నుండి రెంటపాళ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: బెంజి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు యువకుల హల్ చల్..


నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223735

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: