Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Andhra Pradesh భర్త చావుని జీర్ణించుకోలేక భార్య మృతి..

భర్త చావుని జీర్ణించుకోలేక భార్య మృతి..

by Rama
died

అనంతపురం : కళ్ల ముందే భర్త హత్య జరగడంతో తట్టుకోలేక మనస్తాపంతో భార్య మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని జేఎన్టీయూ సమీపంలో మూర్తి రావు గోఖలే(59), ఆయన భార్య శోభ(56) నివసిస్తున్నారు. మూర్తి రావు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో తన మేనల్లుడు ఆదిత్య దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో కత్తితో ఆదిత్య.. మూర్తిరావు గొంతు కోసి హతమార్చాడు. కళ్ల ముందే భర్త మృతిచెందడంతో జీర్ణించుకోలేక ఆదివారం అర్ధరాత్రి శోభ గుండెపోటుతో మృతి చెందారు. దంపతుల మృతితో ఇంటివద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: రాష్ట్ర ముఖ్యమంత్రికి… ఘన స్వాగతం !


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో …
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: