345
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి (Attack on jagan) బాధాకరమని, పచ్చ మూకల కుట్రలో భాగంగానే జగన్, వెల్లంపల్లి శ్రీనివాస్ గాయాలపాలయ్యారని 59వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ షాహినా సుల్తానా హఫీజుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. జగన్, వెల్లంపల్లి పై జరిగిన దాడిని నిరశిస్తూ ముస్లిం మైనార్టీ లు ఆదివారం వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నిందితులతో చేయించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
- అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
- రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్పై ఆందోళన.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 149338