నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో పోలీసులు భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్నారు శ్రీశైలం సిఐ ప్రసాదరావు తన సిబ్బందితో క్షేత్రపరిదిలో తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో తెలంగాణ నుండి బస్ లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు …
Satya
-
-
యాదాద్రి భువనగిరి జిల్లాచౌటుప్పల్ లో BJP విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్, ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు మరియు …
-
కుప్పంలో చంద్రబాబుని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నారా భువనేశ్వరి. చిత్తూరు జిల్లాలోని కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో ముఖముకి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత ప్రభుత్వం హాయంలో రాష్ట్రంలో జరిగిన అకృత్యలకు, డౌర్జన్యలను కారణంగానే టీడీపీకి …
- NationalAndhra PradeshLatest NewsMain NewsPoliticalTechnology
కేంద్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు ప్రకటించారు. …
-
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని పేర్కొంది. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే …
-
2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కూటమి ప్రభుత్వం మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి రోజు సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది. కాగా మొదటి రోజు సభకు హాజరైన వైసీపీ …
-
కమ్మ అంటే అమ్మలాంటి వారని తెలంగాణ కొనియాడారు. నలుగురికి సాయం చేయాలనుకునే గుణం ఉన్నవాళ్లు కమ్మవారు అని ప్రశంసించారు. మట్టి నుంచి బంగారాన్ని తీసే శక్తి కమ్మవారికి ఉందన్నారు. కమ్మవారికి బ్రాండ్ మహానేత ఎన్టీ రామారావు అన్న రేవంత్రెడ్డి. …
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్ధనను తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కోర్టులో హాజరు పర్చాలని దర్యాప్తు అధికారులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు …
-
దేశంలో అత్యధిక ఆదాయం పొందిన రాజకీయ పార్టీగా కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి- BRS చరిత్ర సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 737.67 కోట్ల ఆదాయంతో బీఆర్ఎస్ పార్టీనే టాప్ వచ్చినట్లు ఒక రిపోర్ట్ వెల్లడించింది. ప్రాంతీయ …
-
సింగరేణిలో భారీ వర్షాల కారణంగా ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలలో గత ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టు క్వారీ లలోని …