Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh రాష్ట్ర వ్యవసాయ కమీషన్ కార్యాలయం ముట్టడి…

రాష్ట్ర వ్యవసాయ కమీషన్ కార్యాలయం ముట్టడి…

by Prakash
chigurupati kumaraswamy bjp

రాష్ట్ర వ్యవసాయ కమీషన్ కార్యాలయం ముట్టడి కి సిద్దమైన కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి ని అరెస్టు చేసేందుకు జల్లెడ పడుతున్న పోలీసులు. కిసాన్ మోర్చా రాష్ట్ర నేతల ఇంటి ఆడ్రస్ లు కోసం పోలీసు వేగులు గత 24గం. లుగా ప్రయత్నాలు. కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు పోలీసులు కళ్ళు కప్పి కమీషనర్ కార్యాలయం సమీపంలో మకాం. రైతు సంఘాలు కిసాన్ మోర్చా కు మద్దతు,
చిగురుపాటి తో టచ్ లో ఉన్న రైతు సంఘాలు. రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకుండా పోలీసు బూటు కాళ్ళతో అణిచి వేయాలని దుర్మార్గ ప్రభుత్వం ఆలోచన పై ఉద్యమిస్తామని హెచ్చరించిన కుమార స్వామి.

Advertisements

You may also like

Our Visitor

014065
Total views : 78891

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.