Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం

ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం

by Prakash
cm jagan uddanam project

నేడు శ్రీకాకుళం జిల్లాలో ని ఉద్దానం ప్రాంతంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విశాఖ నుండి హెలికాప్టర్ ద్వారా కంచిలి మండలం మఖరాంపురం చేరుకుని. ఉద్దానం కిడ్నీ వ్యాధులు చెక్ పెట్టేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా 700 కోట్ల రూపాయిలతో నిర్మించిన డాక్టర్. వై. ఎస్. ఆర్ సుజల ధార ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించనున్న సిఎం. అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా పలాస చేరుకోనున్న ముఖ్యమంత్రి. పలాస లో 74.24 కోట్లతో నిర్మించిన వైస్ఆర్ కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్న సిఏం జగన్. వీటితో పాటు పలాస ఇండస్ట్రీయల్ పార్క్, ఆంద్రాయూనివర్శిటి అనుభంద విభాగానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. అనంతరం రోడ్ షో ద్వారా పలాస రైల్వే గ్రౌండ్ చేరుకుని బహిరంగ సభలో పాల్గోనున్న సిఏం.

Advertisements

You may also like

Our Visitor

025413
Total views : 147211

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.