Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh బీ.సీ కుల ద్రోహి జగన్ రెడ్డి – దేవినేని ఉమామహేశ్వరరావు

బీ.సీ కుల ద్రోహి జగన్ రెడ్డి – దేవినేని ఉమామహేశ్వరరావు

by Prakash
devineni uma

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిదిలోని బ్యాంక్ సెంటర్లో టీడీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జయహో బీ.సీ కార్యక్రమానికి ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి లాంఛనంగా ప్రారంభించిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. బీ.సీ కుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి నీకు రాబోయే ఎన్నికల్లో బీ.సీ లే బుద్ధి చెబుతారన్న కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టి బాబు. బీ.సీ లలో దాదాపుగా 143 ఉపకులాలు ఉన్నాయి. కాని బీ.సీ ల నిదులు ఏమైనాయి, బీ.సీ ల అనేక పదకాలు ఎతైసిన జగన్ రెడ్డి. బీ.సీ లను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగించే జగన్మోహన్ రెడ్డి బీ.సీ కులాలను పట్టించుకోకుండ వదిలేసిన బీ.సీ కుల ద్రోహి జగన్ రెడ్డి.

Advertisements

You may also like

Our Visitor

039500
Total views : 197183

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: