328
మైలవరం నియోజకవర్గ టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థి అయిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నేడు రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) ను సాధారణంగా కలిశారు. మైలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తన నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని దేవినేని ఉమా కార్యాలయంలో టిడిపి కూటమి అభ్యర్థి వెంకటకృష్ణ ప్రసాద్ సాగరంగా ఆహ్వానించారు. రాజకీయ బ్రోకర్ల మాటలు వినొద్దు తారతమ్యాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దేవినేని ఉమ మరియు వసంత ఆత్మీయంగా అందరికీ సాదర ఆహ్వానం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
- ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూత.భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
- కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది. నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90277