Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshNeloore ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

by Rama
Road accident

చిల్లకూరు (chillakuru) మండలం భూధనం టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న ఏపీ ఎస్ ఆర్ టి సి(AP27Z0253) గల బస్సును వెనుక వైపు నుండి(AP 37CF5455) గల కారు ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఒకరి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు పంచర్ కావడంతో బస్సు వెనకాల జాకీ కోసం వెళ్లిన డ్రైవర్ ను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తాడేపల్లిగూడెం నుండి ఒకే కుటుంబానికి చెందిన వారు చెన్నైకి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ …
Advertisements

You may also like

Our Visitor

014464
Total views : 80281

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.