Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ప్రొద్దుటూరులో ఫ్లెక్సీలు కలకలం..!

ప్రొద్దుటూరులో ఫ్లెక్సీలు కలకలం..!

by Satya
Flexi in Prodduturu

కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దేవుని భూమి స్వాహా చేశారంటూ.. నెలకొన్న ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన భూ దాహానికి అడ్డే లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి చెందిన 40కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల భూమి ఆక్రమించి రోడ్లు వేశారన్నారు. ప్రజల కోసమే తన పోరాటమని ఈ పోరాటంలో ఎన్ని సమస్యలకైనా వెనకాడనని వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
    నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
  • రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014215
Total views : 79565

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.