Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Andhra Pradesh పులివెందుల జగన్ చేయి దాటిపోయిందా..

పులివెందుల జగన్ చేయి దాటిపోయిందా..

by Satya
పులివెందుల జగన్ చేయి దాటిపోయిందా..

జగన్ ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల ప్రజలు గుర్తుకు రాలేదా… వారి బాగోగులు చూడాలని ధ్యాస లేదా… పులివెందులలో ఏం జరుగుతోందని ఏనాడైనా పట్టించుకున్నారా… అంతా అవినాష్ రెడ్డి చేతుల్లో పెట్టి నిమ్మకుండిపోయారా… ఐదేళ్లలో కనిపించని పులివెందుల అధికారం పోతూనే గుర్తుకొచ్చిందా… పులివెందుల జగన్ చేయి దాటిపోయిందా.. అని పులివెందుల ప్రజలే చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఏడాదికోసారి పులివెందుల ను విజిట్ చేస్తూ… క్రిస్మస్ వేడుకలకు.. రాజశేఖర్ రెడ్డి జయంతి.. వర్ధంతులకు రావడంతోనే సరిపెట్టారు. ఈ గతంలో ప్రజలు గమనించారా.. ఐదేళ్లలో వరుసగా మూడు రోజుల పాటు ఒక్కసారి కూడా పులివెందులలోని సొంత ఇంటిలో ఉండలేదు. అధికారం కోల్పోయిన వెంటనే సొంత ఇంటికి వచ్చారు. ఇక్కడ నిరసన లాంటి ఉక్కపోతకు జగన్ గురయ్యారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • మెక్సికోలో భారీ భూకంపం.
    మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో…
  • షార్‌ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.
    భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు…
  • తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.
    తమిళనాడు పెరంబలూర్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు. ప్రైవేట్‌ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.…
  • కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం…
  • ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.
    ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం, భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

041209
Total views : 214643

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: