Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News బావ మరణించాడని మరదలు ఆత్మహత్య..

బావ మరణించాడని మరదలు ఆత్మహత్య..

by Rama
student suicide

ఆత్మహత్య (Suicide):

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండల పరిధిలోని డోవూరు గ్రామానికి చెందిన శిరీష 17 సంవత్సరాలు ఈమె నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో పియుసి మొదటి సంవత్సరంలో చేరింది, గురువారం రాత్రి ఆమె గదిలో ఉరివేసుకొని మృతి చెందినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు, దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, అదే గ్రామానికి చెందిన ఆకాష్ నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుండేవాడు, గత వారం రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ నేపథ్యంలో ఇంటి నుండి హాస్టల్ కి వెళ్ళిన శిరీష గురువారం రాత్రి సూసైడ్ నోట్ లో అమ్మానాన్న సారీ అంటూ, బావ లేని జీవితం నాకు వద్దు అని రాసి మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.



మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014465
Total views : 80291

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.