Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి….

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి….

by Prakash
electric shock

బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పత్తిరెడ్డి నాగార్జునరెడ్డి (27) తన పొలానికి నీరు కట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. మృతుడు నాగార్జున వాలంటీర్ గా విధులు నిర్వహిస్తునట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్సై బి నరసింహారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: