Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.

మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.

by Rama
Veeranna Swamy

వీరన్న స్వామి దేవాలయం (Veeranna Swamy Temple)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలో గల మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడ విరన్నను దర్శించుకోవాలి అంటే అడ్డుగా ఉన్న గోదావరి పడవ పై దాటాలి. మోతి గడ్డ వీరన్న (Moti Gadda Veeranna) దర్శనానికి ఆలయ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఇటు గోదావరి నుండి వచ్చే భక్తులు ఒక వంతు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన చెన్నం పేట నుండి వచ్చే భక్తులు మరో వంతు… పెద్ద మొత్తంలో గిరిజన బిడ్డలు ఈ విరన్నను దర్శించుకుంటారు. ఇక్కడ శివరాత్రి రోజు జాగారం ఉండి నిద్ర చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి అని ప్రజల నమ్మకం. అందుకే ఈ వీరభద్రుడు ప్రత్యేకం.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: గర్భగుడిలో విశిష్టమైన సర్పం..


తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన …
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన …
హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014722
Total views : 80948

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.