Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.

మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.

by Rama
Veeranna Swamy

వీరన్న స్వామి దేవాలయం (Veeranna Swamy Temple)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలో గల మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడ విరన్నను దర్శించుకోవాలి అంటే అడ్డుగా ఉన్న గోదావరి పడవ పై దాటాలి. మోతి గడ్డ వీరన్న (Moti Gadda Veeranna) దర్శనానికి ఆలయ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఇటు గోదావరి నుండి వచ్చే భక్తులు ఒక వంతు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన చెన్నం పేట నుండి వచ్చే భక్తులు మరో వంతు… పెద్ద మొత్తంలో గిరిజన బిడ్డలు ఈ విరన్నను దర్శించుకుంటారు. ఇక్కడ శివరాత్రి రోజు జాగారం ఉండి నిద్ర చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి అని ప్రజల నమ్మకం. అందుకే ఈ వీరభద్రుడు ప్రత్యేకం.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: గర్భగుడిలో విశిష్టమైన సర్పం..


సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ …
తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు …
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039145
Total views : 194441

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: