Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Devotional భూగర్భంలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు..!

భూగర్భంలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు..!

by Satya
Panchaloha idols found underground

భూగర్భంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు:

పంచలోహ విగ్రహాలు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లా(Chittoor District) పలమనేరులో కూర్మ వరదరాజ స్వామి ఆలయ భూగర్భంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలను గుర్తించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరిగాయి. గర్భాలయంలోని మూల విరాట్ క్రింది భూభాగంలో రెండు అడుగుల ఎత్తున్న విగ్రహాలు బయల్పడ్డాయి. ఈ విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహాలు ఏ కాలం నాటివో కనుగొనేందుకు గ్రామస్తులు ఆర్కియాలజీ అధికారుల సహకారం తీసుకుంటున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: శ్రీ కాళహస్తి స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం..


తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..
తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఈ …
హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..
హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రామనామ …
గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014497
Total views : 80393

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.