తెలంగాణలో వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్కు ఎంఎన్సీ కంపెనీలు చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బిల్డ్ నౌ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఏడాది పాలన …
#telangananews
-
-
బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ …
-
సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్ పర్యటనలో ఉన్న …
-
హైదరాబాద్ లోని చంపాపేట్లో శనివారం రాత్రి మద్యం సేవించి ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. చెకింగ్ చేస్తున్న మీర్చౌక్ పోలీసులు అతన్ని ఆపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం మత్తులో ఉన్నట్లు నిర్దారించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్ …
-
ప్రజా ఉదమ్యంగా చెరువుల పునరుద్ధరణ చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా చర్యలు తీసుకోవడంతోనే ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లపై ప్రజల్లో చర్చ జరిగి అవగాహన పెరిగిందన్నారు. ఎఫ్ టీఎల్ లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి …
-
తెలంగాణాలో పెద్ద ఎత్తున బీసీ కులగణన సర్వే నవంబర్ 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఇప్పటివరకు 16 రోజుల్లో ఒక కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. అతి తక్కువ సమయంలోనే కోటి …
-
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కరీంనగర్ లో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం …
-
భాగ్యనగరంలో ఆర్టీసీ ప్రయాణికుల పరిస్థితి రోజు రోజుకూ ఘోరంగా మారుతోంది. పేరుకే బస్ స్టాప్ లు..తీరు చూస్తే మాత్రం మహా నరకం సౌకర్యాలు మాత్రం కన్పించవు. బస్ కోసం ఎదురు చూసే నగర వాసికి ఆ ఎదురు చూపులోనే …
-
రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఖమ్మం జిల్లాలో ఓ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర వవిమర్శలు చేసారు . నేటికి కుక్కిన పేనులా పడి ఉన్న అజయ్ ఇప్పుడు మీసాలు తిప్పుతున్నాడని విమర్శించింది . రైతుల …
-
BRS మాజీ మంత్రి హరీష్రావుకు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు. రంగనాయక సాగర్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌజ్పై హరీష్రావు ను విచారణకు రావాలి అని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. రంగనాయకసాగర్ భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ …